నరసాపురం: గోవులను రోడ్లపై వదిలేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

77చూసినవారు
నరసాపురం: గోవులను రోడ్లపై వదిలేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
గోవుల సంరక్షణకు మంగళవారం నరసాపురం మున్సిపాలిటీ, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో వివిధ గ్రామ పంచాయతీల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. గోవులను రోడ్లపై వదిలేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ టి. రామకృష్ణ కోరారు. గోవులను రోడ్లపై వదిలేయడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్