ఓడిన, గెలిచిన ప్రజలతోనే మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు

59చూసినవారు
ఓడిన గెలిచిన నరసాపురం నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని గెలుపోటములు చూశానని ఓటమి తనకి కొత్త కాదన్నారు. గతంలో మాదిరి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అన్నారు. బుధవారం సాయంత్రం నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్