నరసాపురం: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

80చూసినవారు
నరసాపురం: చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
నరసాపురం పట్టణంలో ఈ నెల 1న జరిగిన దొంగతనం కేసులో దొంగను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 15 నేరాలు చేసిన పాత నేరస్థుడు మండేల నాగ భాస్కర్‌రావుగా గుర్తించి అతని నుంచి 71. 4 గ్రాములు బంగారం రికవరీ చేసినట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనలో మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్