నరసాపురం: పారిశుద్ధ్య పనులపై ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దు: కమిషనర్

67చూసినవారు
నరసాపురం: పారిశుద్ధ్య పనులపై ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దు: కమిషనర్
నర్సాపురంలోని 14 వార్డుతో పాటు పలు వార్డుల్లో మునిసిపల్ కమీషనర్ ఎం.అంజయ్య గురువారం పర్యటించి పారిశుధ్యం పనుల ప్రగతి గురించి శానిటరీ ఇన్స్పెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య పనులపై ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, డోర్ టు డోర్ తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరణ చేయాలన్నారు. దోమల నిర్మూలనకు ఎంఎల్ ఆయిల్ విధిగా స్ప్రే చేసేందుకు శానిటరి సిబ్బందిని అదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్