పాలకొల్లు: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదుపై అవగాహన

54చూసినవారు
పాలకొల్లు: గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కు నమోదుపై అవగాహన
పాలకొల్లు నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమెల్సి ఎన్నికల ఓటు హక్కు నమోదుకు సంబంధించి టిడిపి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఆదివారం పాలకొల్లు క్లాత్ మర్చంట్ భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేయించుకోవాలని కోరారు. ఇందులో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్