వరద బాధితులకు మంత్రి భరోసా

82చూసినవారు
వరద బాధితులకు మంత్రి భరోసా
విజయవాడలో వరద ముంపు ప్రాంతం తారక రామనగర్ లో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో కలిసే మంగళవారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా బాదితులకు అందుతున్న సహాయక కార్యక్రమాలు పరిశీలించారు. ముంపు నివారణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అలాగే ప్రజలు భయాందోళనకు గురికావలసిన అవసరం లేదనే ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్