బుడమేరు గండ్లు పూడిక పనులను పరిశీలించిన మంత్రులు

66చూసినవారు
బుడమేరు గండ్లు పూడిక పనులను పరిశీలించిన మంత్రులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుడమేరుకు గండ్లు పూడిక పనులను మంత్రి నారా లోకేష్, ఇరిగేషన్ అధికారులతో కలసి మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. ఇప్పటికే మొదటి గండి పూడ్చగా, మిగిలిన రెండు గండ్లు పూడ్చేలా చర్యలు తీసుకున్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్