భర్త గెలుపు కోసం ఎమ్మెల్యే సతీమణి ప్రచారం

591చూసినవారు
పోడూరు మండలం రావిపాడు గ్రామంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు సతీమణి నిమ్మల సూర్య కుమారి శనివారం జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా తన భర్తకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. టిడిపి మండల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు పెన్మెత్స రామభద్రరాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్