తప్పిన పెను ప్రమాదం

4231చూసినవారు
ఏలూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలంలోని లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై గురువారం లారీ, ప్రైవేట్ ట్రావెల్ బస్, ఆటో ఢీ కొట్టుకున్నాయి అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణహాని జరగలేదు ప్రయాణీకులు అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డ పడ్డారు.

సంబంధిత పోస్ట్