రూ.40 లక్షల వ్యయంతో పైప్ లైన్ నిర్మాణం.

52చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణ శివారు కాలని అయిన కడకట్ల ప్రాంతానికి పూర్తి స్థాయిలో మంచి నీరు అందించేందుకు రూ. 40 లక్షల వ్యయంతో నూతనంగా పైప్ లైన్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా గొల్లగుడెం నుంచి మెయిన్ పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నారు. దీనివల్ల పట్టణ శివారు ప్రాంతాల్లో కూడా మంచినీరు పూర్తిగా అందుతుందని మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్