రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు పత్రాలు

67చూసినవారు
రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు పత్రాలు
జగనన్న జిల్లా పట్టాలు కార్యక్రమంలో భాగంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం అత్తిలి పట్టణంలో పత్రాలు అందజేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేతుల మీదుగా పత్రాలను అందజేశారు. అత్తిలి పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమం, అభివృద్ధి అందజేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్