సిమెంట్ రోడ్డు నిర్మాణంకి శంకుస్థాపన

74చూసినవారు
సిమెంట్ రోడ్డు నిర్మాణంకి శంకుస్థాపన
అత్తిలి మండలం ఉరదాళ్ళపాలెం గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటించి, అర్&బి రహదారిలో సీసీ రోడ్డు నిర్మాణంకి శంకుస్థాపన చేసారు. అనేక సంవత్సరాల నుండి గ్రామస్తులు ఎదురుచూస్తున్న సిమెంట్ రోడ్డు నిర్మాణంకి మంత్రి శంకుస్థాపన చేయడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్