తణుకు: గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

74చూసినవారు
తణుకు: గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
తణుకు పట్టణంలోని 29వ వార్డులో గురువారం గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని ప్రైవేట్ స్థలాలలో మొక్కలు ఎక్కువగా పెరిగిపోవడంతో 29వ వార్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసే విధంగా ఎమ్మెల్యే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్