తణుకు గోస్తనీ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

83చూసినవారు
తణుకు గోస్తనీ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
తణుకు పట్టణ పరిధిలోని గోస్తనీ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. సజ్జాపురం శివాలయం వంతెన సమీపంలోని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్