రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం: మాజీ సీఎం

61420చూసినవారు
రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబే సీఎం: మాజీ సీఎం
ఏపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కానున్నారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో దోపిడీ, ఇసుక మాఫియా, దేవుడి భూములు కబ్జాలు జరిగాయన్నారు. రాష్ట్రాన్ని నాశనం పట్టించిన ఘనత వైసీపీదేనని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు అందరూ ధైర్యంగా ఓటేయాలని, సెంట్రల్ బలగాలు మీకు తోడుంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్