కౌంటింగ్ కేంద్రానికి ఎవ్వరూ రావద్దు.

85చూసినవారు
ఈనెల 4న ఓట్ల ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఉండి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏజెంట్లు మినహాయించి మిగిలిన వారెవరు కౌంటింగ్ కేంద్రానికి రావద్దని సూచించారు. బాణసంచా కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్