ఐటీఐ ప్రవేశాలకు 24 వరకు అవకాశం

56చూసినవారు
ఐటీఐ ప్రవేశాలకు 24 వరకు అవకాశం
ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐటీఐ ప. గో. జిల్లా ప్రధానాధికారి, ఉండి ఐటిఐ ప్రిన్సిపాల్ వేగేశ్న శ్రీనివాసరాజు శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https: ///www. iti. ap. gov. in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు ధ్రువపత్రాల పరిశీలనకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్