మానవత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేద్దాం

71చూసినవారు
మానవత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేద్దాం
మానవత ఆధ్వర్యం లో చలి వేంద్రాలు ఏర్పాటు చేద్దామని మానవత రీజియన్ చైర్మన్ పుప్పాల గోపి అన్నారు. ఆదివారం గోపీనాథపట్నంలో ఉంగుటూరు మండల మానవతసమావేశం జరిగింది. సమావేశానికి గంజిరవికుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ పుత్సకాయం విష్ణుమూర్తి, మానవత సభ్యులు అడపా శ్రీనివాస్, గుణ్ణం బుల్లెచ్చాయి, సీతాల సత్యనారాయణ కోనే సత్యనారాయణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్