మాజీ ఎంపీపీ మాధవరావు ఇక లేరు

1890చూసినవారు
మాజీ ఎంపీపీ మాధవరావు ఇక లేరు
భీమడోలు మాజీ ఎంపీపీ మాజీ జడ్పిటిసి సభ్యుడు వగ్వాల మాధవరావు మృతి చెందారు. శనివారం గుండుగొలనులో మాధవరావు పార్ధివదేహానికి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పూలమాలవేసి నివాళులర్పించారు. టిడిపి మండల అధ్యక్షులు శిరిబత్తిన వీరవెంకట సత్యనారాయణ, ఇందుకూరి రామకృష్ణం రాజు, కరణం పెద్దిరాజు, దూసనపూడి పుల్లయ్యనాయుడు, టిడిపి నాయకులు కార్యకర్తలు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్