YCP ప్రభుత్వమే హింసను ప్రేరేపించింది: చంద్రబాబు

69చూసినవారు
YCP ప్రభుత్వమే హింసను ప్రేరేపించింది: చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో హింసను ప్రోత్సహించిందని సీఎం చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలపై అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై.. అలాగే ఎంతో మంది టీడీపీ నేతలు, ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 4 వేల మందిపై కేసులు నమోదు చేశారని తెలిపారు. అన్ని కేసులపై సమీక్ష నిర్వహించి, తప్పుడు కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్