టీడీపీ నేతపై వైసీపీ నాయ‌కులు దాడి

53చూసినవారు
టీడీపీ నేతపై వైసీపీ నాయ‌కులు దాడి
హిందూపురంలోని చలమతూర్ మండలం హుసేన్ పురం గ్రామంలో వైసీపీ నేతలు చెలరేగిపోయారు. టీడీపీ నాయకుడు బాబు రెడ్డిపై వైసీపీ నాయకులు మూక దాడికి దిగారు. ఈ దాడిలో టీడీపీ నేత తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్