రేపు వైసీపీ పార్లమెంటరీ సమావేశం

73చూసినవారు
రేపు వైసీపీ పార్లమెంటరీ సమావేశం
AP: వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం జరగనుంది. ఈ భేటీకి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు తాడేపల్లికి రావాలని వైసీపీ కేంద్ర కార్యాలయం సమాచారం పంపింది. పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన, లేవనెత్తాల్సిన అంశాలపై జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్