ఏపీలో అధికార వ
ైసీపీపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో
వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓడిపోయారు. అప్పుడు వైసీపీలో అంతర్మథనం జరిగిందని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఎలాగైనా పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలని
వైసీపీ భావించిందని, పొత్తుకు
వైసీపీ ప్రాధేయపడిందని అన్నారు. కానీ,
వైసీపీ ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు.