వరద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ

57చూసినవారు
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. సింగ్‌నగర్‌లో బాధితులను పరామర్శించారు. సహాయక చర్యల గురించి ఆయన ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందా? అని బాధితులను జగన్ అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్