8న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు: సజ్జల

68చూసినవారు
8న రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జయంతి వేడుకలు: సజ్జల
దివంగత వైఎస్సార్ 7వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్