రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి: తులసిరెడ్డి

82చూసినవారు
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిందని,
ప్రభుత్వం రైతులను ఆదుకోవలసిన సమయం
ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి పేర్కొన్నారు. గురువారం వేంపల్లిలొ తులసిరెడ్డి మాట్లాడుతూ. రైతులకు ప్రతి ఏటా రూ. 20, 000 ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ విధంగా ప్రతి రైతుకు రూ. 20, 000 ఆర్థిక సహాయం అందించి మాట నిలుపుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

సంబంధిత పోస్ట్