విజయవాడ విపత్తు దురదృష్టకరం: తులసి రెడ్డి

59చూసినవారు
విజయవాడ విపత్తు దురదృష్టకరo బాధాకరమని ఏపీ సి సి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లిలో ఆయన మీడియా మాట్లాడుతూ. 19 మంది మృతి, ఇద్దరు గల్లంతు. 4. 26 లక్షల ఎకరాలలో వరి పంట దెబ్బతింది, 39, 964 ఎకరాలలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం లో ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపం కనిపిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్