సరిహద్దుల్లో 108 కేజీల బంగారం స్వాధీనం

68చూసినవారు
సరిహద్దుల్లో 108 కేజీల బంగారం స్వాధీనం
భారత్-చైనా సరిహద్దుల్లో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 108.060 కేజీల 108 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో పెట్రోలింగ్ సందర్భంగా నిందితులు పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే, సరిహద్దుల్లో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకోవడం ఐటీబీపీ చరిత్రలో ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్