కాంబోడియాలో 14 మంది భారతీయులకు విముక్తి

70చూసినవారు
కాంబోడియాలో 14 మంది భారతీయులకు విముక్తి
కాంబోడియాలో సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకున్న 15 మంది భారతీయులను అక్కడి ప్రభుత్వ అధికారులు కాపాడారు. ఆ దేశ రాజధాని నాంఫెన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అందించిన సమాచారం మేరకు వారిని రక్షించారు. ఉపాధి అవకాశాల ఆశతో కాంబోడియాకు వచ్చి, గత్యంతరం లేక బలవంతంగా సైబర్ నేరాల పనుల్లో చిక్కుకొన్న 650 మందికిపైగా భారతీయులను ఇప్పటివరకు రక్షించినట్లు ఈ సందర్బంగా రాయబార కార్యాలయం తెలిపింది.

సంబంధిత పోస్ట్