రాళ్ల దాడి.. 14 మంది పోలీసులకు గాయాలు

71చూసినవారు
రాళ్ల దాడి.. 14 మంది పోలీసులకు గాయాలు
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని జామ్నేర్‌లో ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, హత్య చేశారు. ఈ కేసులో అరెస్టయిన వ్యక్తిని కస్టడీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొందరు గురువారం రాత్రి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 14 మంది పోలీసులు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ గందరగోళంలో నిందితుడు పోలీస్ స్టేషన్ తప్పించుకుని పరారయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్