ముంబైలో గణపతికి 15 కోట్లు విలువ చేసే బంగారు కిరీటం (వీడియో)

52చూసినవారు
ముంబైలో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని ‘లాల్‌బాగ్‌ చా’ రాజాకు ప్రతి ఏటా ప్రతిష్టించే అత్యంత ఎత్తైన గణపతికి రిలయన్స్‌ ఫౌండేషన్‌ 20 కేజీల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చింది. రూ.15 కోట్ల విలువైన ఈ కిరిటాన్ని గణేష్‌కు అలంకరించే వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కోరిన కోరికలు తీరుస్తాడని లాల్‌బాగ్‌ గణపతికి పేరుంది.

సంబంధిత పోస్ట్