వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి రూ.15 వేల కోట్లు: నిర్మలమ్మ (వీడియో)

69చూసినవారు
'అమరావతి నిర్మాణానికి, కేంద్రం సాయం అనేది, చట్టంలో ఉంది. దాని ప్రకారం రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇస్తున్నాం. ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో రాష్ట్రం వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా, కేంద్రం మాత్రం దానికి పూర్తి బాధ్యత తీసుకుంటుంది. దేశంలో రాజధాని లేని రాష్ట్రం అంటూ ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఏపీకి 10 ఏళ్ళ నుంచి రాజధాని లేకుండా పోయింది.' అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్