17 మంది హౌతీ యోధులు మృతి!

81చూసినవారు
17 మంది హౌతీ యోధులు మృతి!
అమెరికా, బ్రిటన్ జరిపిన వైమానిక దాడిలో 17 మంది హౌతీ యోధులు మరణించారు. యెమెన్ రాజధాని సనాలో అంత్యక్రియల అనంతరం యెమెన్ తిరుగుబాటు బృందం మీడియాతో మాట్లాడారు. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ జరిపిన దాడుల్లో 17 మంది హౌతీ యోధులు మరణించినట్లు పేర్కొన్నారు. మరణించిన వారి వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు అంత్యక్రియలకు హాజరైన యెమెన్ ప్రజలు అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్