ఆస్పత్రిలో వైద్య విద్యార్థుల రీల్స్.. 38 మందిపై చర్యలు (Video)

50చూసినవారు
కర్ణాటకలో కొందరు వైద్య విద్యార్థులు ఏకంగా ఆస్పత్రిలోనే రీల్స్ చేశారు. గడగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న 38 మంది విద్యార్థుల ట్రైనింగ్ మరో 20 రోజుల్లో ముగియనుంది. వీరు ఆస్పత్రిలోనే రీల్స్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో.. విద్యార్థుల చర్యపై GIMS డైరెక్టర్ డాక్టర్ బసవరాజ్ సీరియస్‌గా స్పందించారు. వారికి జరిమానాతో పాటు.. ట్రైనింగ్‌ను మరో 10 రోజులు పొడిగించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్