మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు 17 సీట్లు

60చూసినవారు
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు 17 సీట్లు
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి సీట్ల పంపకం కొలిక్కి వచ్చింది. మొత్తం 48 సీట్లలో శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే) కు 21 సీట్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు అప్పగించారు. అలాగే ఎన్సీపీ (శరద్ పవార్) కి 10 సీట్లు దక్కాయి. కాగా ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య కొద్దిరోజులుగా సీట్ల పంపిణీపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సీట్లపై నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు తొలగిపోవడంతో సీట్లు ఖరారయ్యాయి.

సంబంధిత పోస్ట్