శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

60చూసినవారు
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లన్నీ నిండి బయట ఏటీసీ వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 63,826 మంది భక్తులు దర్శించుకోగా, 27,530 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్