వందే భారత్ తో సహా 22 రైళ్లు రద్దు

51చూసినవారు
వందే భారత్ తో సహా 22 రైళ్లు రద్దు
ఉత్తరాఖండ్ లోని రూర్కీ రైల్వే స్టేషన్ లో నాన్ ఇంటర్లాకింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో వందే భారత్ తో సహా 22 రైళ్లను రద్దు చేయగా, దాదాపు 18 రైళ్ల రూట్ లను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రభావం హరిద్వార్, రిషికేశ్ ప్రయాణికులపై ఎక్కువగా పడబోతోంది. రూర్కీ రైల్వే స్టేషన్ లో ఈ పనులు జూన్ 27 నుంచి ప్రారంభమై జూలై 3 నాటికి పూర్తవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్