హైదరాబాద్ సహా దేశంలోని 30 నగరాలకు నీటి కొరత..?

51చూసినవారు
హైదరాబాద్ సహా దేశంలోని 30 నగరాలకు నీటి కొరత..?
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం.. నీటి సమస్యతో అల్లాడిపోతుండటం.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సమస్య బెంగళూరులో ఉండగా.. రాబోయే కాలంలో హైదరాబాద్‌తోపాటు దేశంలోని మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2030 నాటికి భారత దేశ జనాభాలో 40 శాతం మందికి తాగునీరు దొరకదని 2019 లోనే నీతిఆయోగ్ ఒక నివేదికలో వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్