కుప్పకూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం (వీడియో)

67చూసినవారు
మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం సోమవారం కుప్పకూలిపోయింది. 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు. రాష్ట్రంలో గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్