తెలంగాణలో 40 శాతం ఓటింగ్ నమోదు

65చూసినవారు
తెలంగాణలో 40 శాతం ఓటింగ్ నమోదు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని చోట్ల పోలింగ్ మందకోడిగా జరుగుతోంది. మధ్యహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రంలో 40 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా 17 ఎంపీ స్థానాలకు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్