భారతీయ రైల్వే ఎస్ఐ, కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఉద్యోగాల భర్తీకై దరఖాస్తుల్ని ఏప్రిల్ 14 నుంచి స్వీకరిస్తారు. మే 15 వరకూ గడువు ఉంటుంది. ఆర్పీఎఫ్లో మొత్తం 4660 పోస్టుల్ని భర్తీ చేశారు. వీటిలో కానిస్టేబుల్ పోస్టులు 4208, సబ్ ఇన్స్పెక్షర్ పోస్టులు 452 ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు అధికారిక వెబ్సైట్ rpf.indianrailways.gov.in. సందర్శించవచ్చు.