తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

68చూసినవారు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం 5 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచియుండగా టోకెన్లు లేని వారికి 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, నిన్న స్వామివారిని 57,390 మంది భక్తులు దర్శించుకోగా 20,628 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ.3.45 కోట్ల ఆదాయం వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్