50 ఏళ్ల మహిళతో 35 ఏళ్ల వ్యక్తి సహజీవనం.. అనుమానంతో హత్య

62చూసినవారు
50 ఏళ్ల మహిళతో 35 ఏళ్ల వ్యక్తి సహజీవనం.. అనుమానంతో హత్య
వయసులో పెద్దదైన మహిళతో సహజీవనం చేస్తున్న ఒక వ్యక్తి..అనుమానంతో ఆమెను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. వినీత(50) అనే మహిళా భర్త మరణించాడు. దీంతో మూడేళ్ల నుంచి గౌతమ్(35)తో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే మరి కొందరితో వినీతకు సంబంధాలు ఉన్నట్లు గౌతమ్‌ అనుమానించాడు. ఈ విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో గౌతమ్‌ వినీతను కొట్టి చంపాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్