పడవను ఢీకొన్న కార్గో షిప్.. 8 మంది గల్లంతు

63చూసినవారు
పడవను ఢీకొన్న కార్గో షిప్.. 8 మంది గల్లంతు
దక్షిణ చైనా ద్వీపం హైనాన్ సమీపంలో కార్గో షిప్, ఫిషింగ్ బోట్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఫిషింగ్ బోట్‌లోని 8 మంది మత్స్యకారులు గల్లంతైనట్లు స్థానిక మీడియా నివేదించింది. గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారని మీడియా తెలిపింది. పూర్తి వివరాల కోసం విచారణ చేపట్టారని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్