దీటుగా ఎదుర్కొనేవారికి గుర్తింపునిచ్చిన కూటమి ప్రభుత్వం

74చూసినవారు
దీటుగా ఎదుర్కొనేవారికి గుర్తింపునిచ్చిన కూటమి ప్రభుత్వం
ఉరకలెత్తే యువరక్తం, సామాజిక సమతూకం, సముచిత ప్రాధాన్యం, రాజకీయ ప్రత్యర్థుల్ని దీటుగా ఎదుర్కొనేవారికి కూటమి ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఇలా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వ కొత్త మంత్రివర్గం కళకళలాడుతోంది. పాలనలో ఉత్సాహంతోపాటు తెలుగుదేశం పార్టీకి యువరక్తాన్ని ఎక్కించి మరో 30-40 ఏళ్లపాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టేందుకు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా ఎంతో జాగ్రత్తగా మంత్రివర్గాన్ని ఎంపిక చేసినట్టు కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్