కరోనా నుంచి కోలుకుని జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మళ్లీ ప్రాణాంతక వ్యాధి వ్యాపించే అవకాశం ఉందంటూ వైద్య పండితులు పెద్ద బాంబు పేల్చారు. కొత్త H5N1 బర్డ్ ఫ్లూ అంతర్జాతీయ మహమ్మారిగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఈ వ్యాధి కరోనా వ్యాప్తి కంటే 100 రెట్లు ఎక్కువ ప్రాణాంతకం అవుతుందని తెలిపారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, చలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.