అమ్మాయి చదువు ఇంటికి వెలుగు

54చూసినవారు
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన ఓ విద్యార్థిని ఇంటికి అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదివిన దుర్గాదేవి.. పదో తరగతిలో 500 మార్కులకు గాను 492 మార్కులు సాధించింది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదని, కనీసం ఇంటికి కరెంట్ కనెక్షన్ కూడా లేదని దుర్గాదేవి చెప్పడంతో.. ప్రభుత్వం ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్