విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్

77చూసినవారు
విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్
సిద్దిపేట కమిషనరేట్ పరిధి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుచన్ పల్లి యాదగిరి (52) గుండెపోటుతో మృతి చెందాడు. పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో త్రీ టౌన్ ఇన్స్ స్పెక్టర్ విద్యాసాగర్, ఎస్ఐ భాస్కర్, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ పరిశీలించి హార్ట్ టాక్ తో చనిపోయినట్లు నిర్దారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్