అర్థరాత్రి ఇంట్లోకి దూరిన చిరుత, ఎలుగుబంటి

59చూసినవారు
తమిళనాడు రాష్ట్రం ఊటీ సమీపంలోని యెల్లనల్లి కైకట్టి అనే గ్రామంలోకి చిరుతపులి, ఎలుగుబంటి చొరబడ్డాయి. అర్ధరాత్రి ఇవి ఇళ్ల పరిసరాల్లో సంచరించి ఓ ఇంట్లోకి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అడవుల్లో ఉండాల్సిన జంతువులు పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రామాల్లోకి రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్