ప్రజాతీర్పు జగన్‌కు గుణపాఠం: జీవీ ఆంజనేయులు

53చూసినవారు
ప్రజాతీర్పు జగన్‌కు గుణపాఠం: జీవీ ఆంజనేయులు
నియంతలకు స్థానం లేదన్న ప్రజాతీర్పు జగన్‌కు గుణపాఠమని ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ నేత జీవీ ఆంజయనేయులు వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా భరించిన ప్రజలు ఓటుతో సరైన బుద్ధి చెప్పారన్నారు. 8 ఉమ్మడి జిల్లాల్లో వైకాపా ఉనికి లేకుండా తరిమికొట్టారని తెలిపారు. ఐదేళ్ల పాపాలను భరించలేకే ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్